*ఏపీ: అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడ్డ బస్సు 15 మంది యాత్రికులు మృతి.
TG: ప్రశాంతంగా ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికలు
* పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా
* రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ అసహనం
* AP: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం
* కడప మేయర్ స్థానం వైసీపీ కైవసం
* ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల ట్రావెల్ వోచర్లు
* ఆరు రాష్ట్రాల్లో SIR గడువును పెంచిన ఈసీ
* పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం
* సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్
* AP ప్రిజన్స్ &కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే
* రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
* SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
* కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం
* రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు AP క్యాబినెట్ ఆమోదం
* అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడతాం: కేంద్రమంత్రి పెమ్మసాని
* తెలంగాణలో ముగిసిన పంచాయతీ తొలి విడత ఎన్నికలు
* TGలో ఇంటర్ వరకు ఒకే బోర్డు ఉండేలా విద్యా శాఖ చర్యలు
* పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై దక్షిణాది BJP MPలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ
* అఫ్గానిస్థాన్పై పాక్ వైమానిక దాడులను UN భద్రతా మండలిలో ఖండించిన భారత్
* HYD వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రదర్శనకు 700+ షార్ట్ ఫిల్మ్స్ రాగా 60 ఎంపికయ్యాయి.
* పలువురు కాంగ్రెస్ MLAలు, నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్(BRS) హైకోర్టులో పిల్ వేశారు.
* వర్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు MP అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.
* తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
* హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు.. కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
* రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM CBN
* ట్రంప్కు PM మోదీ ఫోన్.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు
* పనితీరు మారాలంటూ TBJP ఎంపీలకు PM మోదీ హితబోధ