ఈనెల 25వ తేదీ నుంచి పలాస రైల్వే గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెటర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ATBPL ఒక ప్రాంతంలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనే జట్టులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు www.atbpl.in లేదా 7901233535 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
* నక్సల్స్ వంకతో నా ఫోన్ ట్యాప్ చేశారు: TPCC చీఫ్ * సింగరేణిలో సోలార్ స్కాం జరిగింది: హరీష్ రావు * మా ఫోన్లు ట్యాప్ కాలేదా అని సిట్ను ప్రశ్నించా: KTR * MSMEలో క్రెడిబిలిటీ, బ్రాండింగ్కు ప్రాధాన్యత: CBN * అనగాని సంస్కారం మర్చిపోయారు: పేర్నినాని * శబరిమల బంగారం చోరీపై విచారణ జరిపిస్తాం: మోదీ * WHO నుంచి వైదొలిగిన అమెరికా * తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ * ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు * ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ * పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR * తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI * రెండో టీ20లో NZపై భారత్ విజయం