శ్రీకాకుళం పలాస టోల్ ప్లాజాలో నేటికీ చక్రం తిప్పుతున్న వైకాపాకు చెందిన టోల్ ఉద్యోగి (ఆ ముగ్గురు మొనగాళ్లు లో ఒకడైన) ఉప్పాడ ప్రసాద్ అని అక్కడ పని చేసే సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈయన మాట విని టోల్ యాజమాన్యం స్థానిక ఉద్యోగులపై తీవ్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ... శనివారం సుమారు 40 మంది టోల్ ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే శిరీష వద్ద మొరపెట్టుకున్నారు. నేటికీ బ్రిటిష్ పరిపాలన విధంగా పలాస టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు.గతంలో ఓ దివ్యాంగుడు డొంకాన ధర్మారావు కుఉద్యోగం తొలగిస్తే... ఆయన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే...!
(ఇక్కడ ఉద్యోగం చేస్తున్న మరో ఇద్దరి మొనగాళ్లు చేసిన అరాచకాలు ఆధారాలతో త్వరలో మీ LMR NEWSNETWORK లో)...