నేటి వార్తల్లో ముఖ్యాంశాలు....
➡️ ఓటు నోటు కేసులో ఆధారాలు ధ్వంసం కాలేదు: రేవంత్
➡️ 2029లోనే జమిలీ ఎన్నికలు: రేవంత్
➡️ TGలో ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం
➡️ లడ్డూ వ్యవహారంపై ప్రశ్నిస్తేనే కేసులు: జగన్
➡️ అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
➡️ 114 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్
➡️ బంగ్లాదేశ్లో ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
➡️ నేను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదు: సీఎం రేవంత్
➡️ ఒక్క ఐటీ జాబ్తో ఆరుగురికి ఉపాధి: మంత్రి లోకేశ్
➡️ లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్
➡️ రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
➡️ నమీబియాపై భారత్ ఘన విజయం
➡️ స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు🌱