శ్రీకాకుళం జిల్లా మందస(M) నల్లబొడ్లూరు గ్రామంలో సర్వే నంబర్ 74/1 లో ఉన్న కొండ గత ప్రభుత్వ హయాంలో మాయమైన విషయం తెలిసిందే... ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తో కలిసి పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ కొండను తవ్వి కంకర కొల్లగొట్టిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మార్వోకు ఆదేశించారు. అలసత్వం వయిస్తే A1, A2 మందస ఎమ్మార్వో శ్రీకాంత్, పలాస ఆర్డీవో వెంకటేష్ లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.